మొక్కలు నాటిన పద్మారావు మనవడు..

209
padmarao goud
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నారు ప్రముఖులు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మనవడు సిద్విక్ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలునాటారు. సికింద్రాబాద్ టకరా బస్తీలో మొక్కలునాటారు.

- Advertisement -