15న అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్మలా సీతారామన్ భేటీ..

92
- Advertisement -

ఈ నెల 15న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ భేటి కానున్నారు. ఈ సమావేశం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నది. ప్రస్తుత ఆర్థిక స్థితి మరియు దేశానికి ప్రపంచ పెట్టుబడులను సేకరించడంపై సమావేశంలో చర్చ జరుగనుందని సమాచారం.

- Advertisement -