నిర్భయ కేసులో మరో కీలక మలుపు..!

237
Nirbhaya case
- Advertisement -

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఎలాగైనా.. ఉరిశిక్ష అమలును రద్దు అయ్యేలా విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. నలుగురి దోషులలో ముగ్గురి ఉరికి రంగం సిద్ధం చేస్తున్నారు. దోషులలో ఒకరైన వినయ్‌ ఉరిని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వినయ్‌ క్షమాభిక్ష పిటీషన్‌ పెండింగ్‌లో ఉండడంతో వినయ్‌ శిక్ష వాయిదా పడనుంది. ఇక మిగిన ముగ్గురి దోషులను శనివారం ఉదయం 6గంటలకు ఉరి తీయనున్నారు. ఇందుకు తీహార్‌ జైల్లో అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి.

- Advertisement -