ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

137
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేనవత్ అమ్మ నేజీ పుట్టినరోజు సందర్బంగా ఆయన కుమారుడు తనవంతుగా మూడు మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ….. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవ్వరి పుట్టినరోజు అయిన సారె ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నటండి అలా నటుకుంటు పోతే మనా తెలంగాణ హరిత తెలంగాణ..
గ్రీన్ తెలంగాణ కావడం ఖాయం ….తెలంగాణ ప్రజలందరిని నేను కోరేది ఒక్కటే ప్రతి కుటుంబంలో ఒక్కరి పుట్టినరోజు వస్తుంది కదా వారు మూడు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -