ముంబై….కరోనా సెంటర్లుగా ఫైవ్ స్టార్ హోటళ్లు!

208
covid
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ పొజిషన్‌లో ఉండగా ముంబైలో పరిస్థితి ఘోరంగా మారిపోయింది.

ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కరోనా రోగులతో నిండిపోవడంతో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్లను కరోనా ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. స్వల్ప లక్షణాలు ఉన్న రోగులను, క్రిటికల్ కేర్ యూనిట్లు అవసరం లేని వ్యక్తులను స్టార్ హోటళ్లలో ఉంచి ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -