అటవీ అమరవీరులను స్మరిద్దాం:ఎంపీ సంతోష్

15
- Advertisement -

అటవీ అమరవీరులను స్మరిద్దాం అన్నారు ఎంపీ సంతోష్‌ కుమార్‌. అటవీ అమరవీరుల దినోత్సవం రోజున అటవీ సిబ్బందికి మన ప్రశంసలు అందజేద్దామని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

Also Read:ఆగని జవాన్ సునామీ!

అడవులను, వన్యప్రాణులను కాపాడుతూ తమ ప్రాణాలను త్యజించిన అటవీ అమరవీరులను స్మరించుకుందామననారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, పర్యావరణానికి వారు చేస్తున్న కృషి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందని చెప్పారు.

- Advertisement -