వీడియో..సింహాలతో భీకర పోరు!

20
- Advertisement -

అడవికి రారాజు సింహామే. ఆహారం కోసం సింహం ఎంత సాహసమైన చేస్తుంది. అయితే అలాంటి సింహాలనే భయపెట్టింది ఓ ఎద్దు. తన పిల్లలను కాపాడుకునేందుకు సింహాల గుంపుతోనే తలపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తన కొమ్ములు కిందికి దించుకుని సింహాన్ని గాలిలోకి విసిరేసింది. మరిన్ని సింహాలు దాడిలో చేరినప్పటికీ, ఆ తల్లి తన బిడ్డను వదిలిపెట్టకుండా పోరాటం చేసింది. ఆ తర్వాత ఎద్దుల గుంపు అంతా చేరడంతో సింహాలు పారిపోయాయి. ఈ అద్భుతమైన వీడియోకు ఇప్పటివరకు 6.1 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Dennis koshal (@dennis_koshal)

 

Also Read:పసిడి ప్రియులకు షాక్..

- Advertisement -