సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి..

89
kcr cm
- Advertisement -

ఇటీవల తాను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన సురభి వాణిదేవిని అభినందించారు కేసీఆర్.

బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ – రంగారెడ్డి -మహబూబ్ నగర్ నుండి ఆ పార్టీ అభ్యర్థి రాంచందర్‌ రావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

- Advertisement -