సీఎంకు హారతినిచ్చిన ఎమ్మెల్సీ కవిత

280
- Advertisement -

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సతీమణి శోభమ్మ సీఎం కేసీఆర్‌కి హారతితో స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా లోక్‌సభ రాజ్యసభ సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ లో రాజ్యసభ పక్షనేత, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, లింగయ్య యాదవ్, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

ఏపీలో ఎన్నికల వే ” ఢీ ” ?

ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగొచ్చిన వేళ..

- Advertisement -