ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగొచ్చిన వేళ..

222
- Advertisement -

2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్రం దిగొచ్చి రాష్ట్ర ప్రకటన చేసిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కాలంలో స్వరాష్ట్రం కోసం ఆమరణదీక్షకు పూనుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 60యేళ గోసను ఒక బక్కపలచని మనిషి సాధించిన రోజు అని తెలంగాణ ఆకాంక్షకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి అని కేటీఆర్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ…

ఖాఖీ:ది బీహార్ చాప్టర్ హీరో సస్పెండ్‌..

- Advertisement -