మొక్కలు నాటిన ఎమ్మెల్యే సైదిరెడ్డి..

224
mla saidireddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తన ఇంటి గార్డెన్ లో మొక్క నాటారు .

ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు దేశమంతా వ్యాపించింది , తెలంగాణ హరిత హారానికి ఒక దిక్సూచి అయిందని , సెలబ్రిటీలు , కార్పొరేట్ దిగ్గజాలు , రాజకీయ నాయకులు , ఇలా ప్రతి ఒక్కరు భాగస్వామ్య కావడానికి సంతోష్ గారి కృషి అభినందనీయం అన్నారు.

తన నియోజకవర్గం లో ప్రతి ఒక్కరి చేత మూడు మూడు మొక్కలు నాటే విదంగా కృషి చేస్తున్న అని తెలియజేశారు . ట్విట్టర్ వేదికగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నాకు గ్రీన్ ఛాలెంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అని చెప్పారు .

- Advertisement -