నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాదరి కిశోర్..

432
- Advertisement -

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో సేవలందించిన 50 మంది కుటుంబాలకు వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని శ్రీనివాస్,పీఏసీఎస్‌ చైర్ పర్సన్ మారిపెద్ది మంగమ్మ సహకారంతో మండల జర్నలిస్టులకు,గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు,ఆశ వర్కర్లకు వీఆర్‌ఏలకు,బియ్యం,నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ పాల్గొని నిత్యవసర సరుకులు వారికి అందజేశారు.

MLA Gadari Kishore Kumar Distributed Grocery

- Advertisement -