బాబు,పవన్‌లపై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు..!

296
mla
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపట్టారని.. చంద్రబాబుని లంజా కొడకా, వెధవ కన అని తిట్టాలని ఉందన్నారు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెపాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి.

babu

అంతేకాదు గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలని. ఆయన కొడుకు పప్పు లోకేష్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా ?.. పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతిలో బినామిను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైల్లో వేయాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -