బర్త్ డే సందర్భంగా మొక్కలునాటిన మంత్రి తలసాని..

287
talasani srinivas
- Advertisement -

తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన నివాసంలో మొక్కలు నాటారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమంకి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలునాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేసిన సంతోష్ కుమార్‌కి థ్యాంక్స్ చెప్పారు మంత్రి తలసాని.

- Advertisement -