గీత కార్మికుల బాగోగులు తెలుసుకున్న మంత్రి..

233
Minister srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం జ‌గిత్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలోని ఈత – తాటి వనాలను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈత వనాలలో పని చేస్తున్న గీత కార్మికులను కలసి వారి బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

- Advertisement -