అగ్ని ప్రమాదంపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి

63
ktr
- Advertisement -

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్‌ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం జరుగగా 8 మంది మృతిచెందారు. పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జిపైకి మంటలు ఎగసిపడగా ఊపిరాడక వారంతా మృతిచెందారు.

అగ్ని ప్రమాద ఘటనపై కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఆ సమయంలో లాడ్జిలో మొత్తం 25 మంది ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

- Advertisement -