అల్లం నారాయణ సతీమణి మృతి పట్ల కేటీఆర్ సంతాపం..

94
- Advertisement -

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ ఈరోజు మృతి చెందారు. ఆమె మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అల్లం పద్మ గారు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అని, ఉద్యమ సందర్భంలో ఆమె పోషించిన పాత్రను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -