సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి..

119
Minister Jagadish Reddy
- Advertisement -

సాగర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హాలియా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14వ సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు.ఈ సందర్భంగా సీఎం బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు , జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ , సూర్యాపేట జెడ్ పి టి సి జీడీ బిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, చివ్వెంల వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి , వేణుగోపాల్ రెడ్డి , తదితరులు ఉన్నారు.

- Advertisement -