ఎమ్మెల్యే రాజయ్యను పరామర్శించి మంత్రి ఎర్రబెల్లి..

107
- Advertisement -

మాజీ ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారి తల్లి శ్రీ‌మ‌తి తాటికొండ ల‌క్ష్మీ (87) మరణించగా.. స్టేషన్ ఘన్ పూర్ లో ఆమె భౌతికాయానికి నివాళులర్పించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. రాజయ్యను, ఆయన కుటుంబాన్ని పరామర్శించి, త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి.

- Advertisement -