ఎంపీ ఎన్నికలు..సమన్వయ కర్తలు వీరే

8
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ కు సంబంధించి నాయకులను నియోజకవర్గ సమన్వయకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.

జహీరాబాద్ పార్లమెంట్..

జహీరాబాద్: దేవి ప్రసాద్ రావు, మాజీ చైర్మన్
ఆందోల్: పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
నారాయణఖేడ్: మఠం భిక్షపతి, మాజీ చైర్మన్
కామారెడ్డి: జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి: తిరుమల్ రెడ్డి, మాజీ చైర్మన్
బాన్సువాడ: ధఫెదర్ రాజు, మాజీ జెడ్పి చైర్మన్
జుక్కల్: పోచారం భాస్కర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్

మెదక్ పార్లమెంట్..

సంగారెడ్డి : ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ చైర్మన్
పటాన్చెరు: భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
నర్సాపూర్: డా. యాదవ రెడ్డి, ఎమ్మెల్సీ
మెదక్ : చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
దుబ్బాక: మనోహర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు
గజ్వేల్: రోజా రాధాకృష్ణ శర్మ, జెడ్పి చైర్మన్
సిద్దిపేట: ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ

Also Read:ఆకు కూరలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

- Advertisement -