ఎంసీడీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ గెలుపు…

253
- Advertisement -

ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్‌లో ట్రాన్స్‌జెండర్ బాబీ కిన్నార్ గెలుపొందింది. ఏంసీడీ ఎన్నికల్లో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ ఎన్నికయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సుల్తాన్‌పూర్ మజ్రావార్డు నుంచి బాబీ ఎన్నికైంది. ఏక్తా జాతవ్‌పై బాబీ కిన్నార్‌ గెలుపొందారు. 2011లో అన్నా హ‌జారే ఉద్య‌మం చేప‌ట్టిన నాటి నుంచి ట్రాన్స్‌జెండ‌ర్ బాబీ రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆమె మ‌ద్ద‌తు ఇస్తూనే ఉన్నారు. 2017లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన‌ప్పుడు మంచి స‌పోర్ట్ వ‌చ్చింద‌న్నారు. 15 ఏళ్ల నుంచి స‌మాజ సేవ‌లో ఉన్నాన‌ని, అందుకే త‌న‌కు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చిన‌ట్లు ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి…

షర్మిల బీజేపీ వదిలిన బాణం.. నిజమేనా ?

దేశంలోనే నెంబర్ వన్ ” హైదరాబాద్ ” !

గ్రీన్ ఇండియా సాధిస్తాం: ఎంపీ సంతోష్

- Advertisement -