324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్..

245
ktr
- Advertisement -

బుధవారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం రైతు బజార్ వద్ద రూ.28 కోట్లతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.ఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

- Advertisement -