ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం

51
- Advertisement -

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాలు సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 39 స్థానాల్లో గెలవగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సత్తా చాటింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -