288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు..

107
ministers
- Advertisement -

పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రెండు పడకల ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా శనివారం భూత్పూర్ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద నిర్మించిన 288 ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -