మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన కేటీఆర్‌..

239
KTR
- Advertisement -

మల్కాజ్ గిరి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడు సి. కనకారెడ్డి అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సి. కనకారెడ్డి మృతి పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

KTR తోపాటు రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మిక మరియు ఉపాధి కల్పనల శాఖ మంత్రి CH.మల్లారెడ్డి, GHMC మేయర్ బొంతు రాం మోహన్‌లు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సీ. కనకారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు.

KTR

- Advertisement -