మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

288
- Advertisement -

మల్కాజ్‌గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి.కనకారెడ్డి కన్నుమూశారు. 2014 – 2018 మధ్య కాలంలో మల్కాజ్ గిరి నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఉన్న సి. కనకారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాసనసభ సభ్యుడిగా స్వర్గీయ కనకారెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ కనకారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

 

- Advertisement -