తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి

38
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ చీఫ్‌లను నియమించింది బీజేపీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి,పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్,జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండీ,రాజస్థాన్ కు గజేంద్రసింగ్ షెకవాత్ ని నియమించింది.

ఇక తెలంగాణ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఎవరు ఊహించని విధంగా పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పజెప్పారు. ఇక తెలంగాణ ప్రస్తుత బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -