మొక్కలు నాటిన జబర్దస్త్ ఫన్నీ..

282
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ ఫన్నీ.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని జబర్దస్త్ ఫన్నీ అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూన్నానని తెలిపారు. జబర్దస్త్ పవన్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ ఫన్నీ.. అనంతరం మరో ముగ్గురు
( జబర్దస్త్ టీం జీవన్ , పొట్టి చిట్టి , శేషు ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు…..

- Advertisement -