IPL 2023:సచిన్ తనయుడి ఆరంగేట్రం

24
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంగేట్రం చేశారు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. వాస్తవానికి 2021లో ముంబై జట్టు అర్జున్‌ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటినుండి రెండు సీజన్లలో బెంచ్‌కే పరిమితమైన అర్జున్ తాజాగా సీజన్‌లో ఆరంగేట్రం చేశారు.

తొలుత టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా అర్జున్ తొలి ఓవర్ వేశారు. తొలి రెండు ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కడుపునొప్పితో మ్యాచ్‌కు దూరమయ్యాడు. చిన్‌ కుడిచేతి వాటం బ్యాట్‌మెన్‌ కాగా.. అర్జున్‌ ఎడమ చేతివాటం బౌలర్‌ కావడం విశేషం. అర్జున్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -