మొక్కలు నాటిన సుధీర్‌కుమార్‌

43
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతున్నారు. నాటడమే కాకుండా వాటి ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముక ప్రారిశ్రామిక సుధీర్‌కుమార్ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులోని ఇందిరా నగర్‌లోని బీబీఎమ్పీ పార్క్‌లో మొక్కలు నాటారు.

Also Read: Errabelli:సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు

ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నానని తెలిపారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేయాలని కోరారు.

Also Read: CMKCR:రేపు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌

- Advertisement -