మిస్ వరల్డ్ వేదికకు సిద్ధమైన భారత్‌..

31
- Advertisement -
భారతదేశం 27సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత 71వ ప్రపంచ సుందరి 2023 పోటీకి అతిథ్యం ఇవ్వనుంది. ఈమేరకు జూలియా మోర్లీ ప్రకటించారు.  చివరిసారిగా 1996లో భారత్ వేదిక కాగా నేడు మరోసారి అతిథ్యం ఇవ్వనుంది. గతేడాది ప్రపంచ సుందరి అయిన కరోలినా బిలావ్క్సా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఆరుసార్లు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి టైటిల్‌ను సాధించుకుంది. రీటా ఫారియా(1966),ఐశ్వర్య రాయ్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా (2000), మరియు మానుషి చిల్లార్ (2017).
- Advertisement -