బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

40
- Advertisement -

సంక్షేమ సంబురాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందివ్వనున్నారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Also Read:మిస్ వరల్డ్ వేదికకు సిద్ధమైన భారత్‌..

మంచిర్యాల వేదికగా ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (శుక్రవారం) ప్రారంభిస్తారు. బీసీల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

దీంతో అంతా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Also Read:అన్ స్టాపబుల్ ఎంటర్ టైనర్: చిత్ర యూనిట్

- Advertisement -