- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 31,382 కరోనా కేసులు నమోదుకాగా 318 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరగా 3,28,48,273 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,00,162 కేసులు యాక్టివ్గా ఉండగా 4,46,368 మంది కరోనాతో మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,20,642 మందికి వ్యాక్సినేషన్ చేయగా మొత్తం 84,15,18,026 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
- Advertisement -