5వేలకు దిగువలో కరోనా కేసులు..

76
ts
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,362 కరోనా కేసులు నమోదుకాగా 66 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరగా 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 54,118 కరోనా కేసులుండగా 5,15,102 మంది బాధితులు మృతిచెందారు.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.13 శాతంగా ఉండగా 98.68 శాతం మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,78,90,61,887 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -