దేశంలో 24 గంటల్లో 796 కరోనా కేసులు..

75
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించారు. కరోనా నుండి గత 24 గంటల్లో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

రోజువారి పాజిటివిటీ 0.20 శాతంగా ఉండగా రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 185.90 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -