- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 4,184 పాజిటివ్ కేసులు నమోదుకాగా 104 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గత నాలుగైదు రోజుల నుంచి 5 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మూడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న, ఇవాళ 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- Advertisement -