దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

46
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 684 మంది కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,045గా ఉండగా పాజిటివిటి రేటు 3.17 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,15,85,711 మంది కరోనా నుండి కోలుకోగా రికవరీ రేటు 97.55 శాతానికి చేరుకుంది.

- Advertisement -