మొక్కలు నాటిన సినీ నటి సాత్విక జై..

128
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా ప్రసాసన్ నగర్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు సినీ నటి సాత్విక జై. ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు.ఇంత మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని సాత్విక కోరారు.

- Advertisement -