దేశంలో 24 గంటల్లో 11,666 కరోనా కేసులు..

138
covid
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24గంటల్లో 11,666 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 123 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,07,01,193కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,740 ఉండగా ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,53,847 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 19,43,38,773 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -