దేశంలో 24 గంటల్లో 38,310 కరోనా కేసులు

195
india corona cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో దేశంలో 38,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 490 మంది మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి చేరింది.

కరోనాతో ఇప్పటివరకు 1,23,097 మంది మరణించగా ప్రస్తుతం దేశంలో 5,41,405 యాక్టివ్ కేసులున్నాయి. 76,03,121 మంది కరోనా నుండి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 58,323 మంది వైర‌స్ నుండి కోలుకున్నారు.

- Advertisement -