దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు…

187
india
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 36,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 512 మంది మృతిచెందాఉ. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,09,689 యాక్టివ్ కేసులుండగా 1,39,700 బాధితులు మరణించారు. 90,58,822 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18,42,587 మంది కరోనా బారినపడగా, 47,599 మంది మరణించారు. 8,90,360 పాజిటివ్‌ కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 8,70,675 కేసులతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

- Advertisement -