దేశంలో 84 లక్షలు దాటిన కరోనా కేసులు…

187
ts corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 670 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 84,11,724కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 5,20,773 యాక్టివ్ కేసులుండగా 77,65,966 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనాతో 1,24,985 మంది మృతి చెందారు. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 54,157 మంది బాధితులు డిశ్చార్జి కాగా, నిన్నటి కంటే 7,189 యాక్టివ్ కేసులు త‌గ్గాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

- Advertisement -