దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు…

218
india corona cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 81 లక్షలు దాటగా గత 24 గంటల్లో 48,268 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 551 మంది మరణించారు.

దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరగా 5,82,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1,21,641కి చేరింది. దేశంలో కరోనా రిక‌వ‌రీరేటు 91 శాతంగా ఉంది.

- Advertisement -