దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు…

180
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 41,100 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 447 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 88,14,579కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,79,216 యాక్టివ్ కేసులుండగా 1,29,635 మంది మృతి చెందారు. 82,05,728 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.దేశ‌వ్యాప్తంగా ఇప్పటివరకు 12,48,36,819 కరోనా టెస్టులు చేయగా గత 24 గంటల్లో 8,05,589 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామని తెలిపారు.

- Advertisement -