దేశంలో 24 గంటల్లో 16,577 కరోనా‌ కేసులు

143
coronavirus
- Advertisement -

దేశంలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో 16,577 పాజిటివ్ కేసులు నమోదుకాగా 120 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్ కేసులుండగా 1,07,50,680 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,56,825కు చేరింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,34,72,643 మందికి వ్యాక్సిన్‌ వేయగా ఇప్పటివరకు 21,46,641,465 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -