దేశంలో 5వేలకు దిగొచ్చిన క‌రోనా కేసులు..

89
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గత 24 గంటల్లో 5,476 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.. అలాగే క‌రోనా వ‌ల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.. నిన్న క‌రోనా నుంచి 9,754 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 4,23,88,475కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 178.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -