మొక్కలు నాటిన ఏడీ మామిండ్ల దశరథ..

329
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు సిద్దిపేట జిల్లా సమాచార శాఖ (I&PR) AD మామిండ్ల దశరథ.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా‌ రాజన్న సిరిసిల్ల జిల్లా DRDO కౌటిల్య రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సిద్దిపేటలో మొక్కలు నాటిన I&PR AD.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా DMHO డా. సుమన్ మోహన్ రావు, వేములవాడ కు చెందిన సామాజిక సేవకులు విశాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DPRO శీలం శ్రీనివాస్ రావు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -