గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో అల్లరి నరేష్‌.!

247
allari naresh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన చాలెంజ్ స్వీకరించి ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు హీరో అల్లరి నరేష్.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అల్లరి నరేష్ అన్నారు.మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతామని అన్నారు.అనంతరం హీరో నాని,సింగర్ స్మిత ,డైరెక్టర్ దేవా కట్ట ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన అల్లరి నరేష్.

- Advertisement -