- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. వడగళ్ల వర్షంతో విమానం ముందు భాగం ధ్వంసమైంది. దీంతో ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
వడగళ్ల వర్షం వల్ల విమానం ముందు భాగం దెబ్బతినడంతో భయాందోళనతో కేకలు వేశారు ప్రయాణికులు. అయితే, సాయంత్రం 6:30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది విమానం.
విమానంలో 227 మంది ప్రయాణికులు ఉండగా వారితో పాటు సిబ్బంది సురక్షితంగా ఉంది.
Also Read:Chiru 157:వింటేజ్ లుక్లో చిరు!
- Advertisement -

