జమ్మూలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

104
gic
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటగా తాజాగా జమ్మూ కశ్మీర్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

జమ్మూ కశ్మీర్ అటవీ శాఖ కిష్ట్ వార్ ఆర్మీ క్యాంపులో మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పర్యావరణ సమతుల్యత ఉంటుందని..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు.

- Advertisement -